Tuesday

రాజీవ్ హంతకుల ఉరిశిక్ష రద్దు కోరుతూ 2.5 లక్షల మిస్డ్‌కాల్స్


మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులైన పేరరివాలన్, మురుగన్, శాంతన్‌ల ఉరిశిక్ష రద్దు చేయాలని కోరుతూ తమిళనాట పీపుల్ ఫ్రెం డ్స్ ఆధ్వర్యంలో మిస్డ్‌కాల్స్ ఉద్యమం సాగుతోంది. ఇందులో పాల్గొంటున్న పలువు రు వ్యక్తులు నాలుగు రోజుల్లో 2 లక్షల 73 వేల 767 మిస్డ్‌కాల్స్ ఇచ్చారు. 9282221212 అనే నంబర్‌కు 20 లక్షల మిస్డ్‌కాల్స్ వచ్చిన అనంతరం దాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి హంతకులకు క్షమాభిక్ష కోరనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

0 comments:

Post a Comment