Wednesday

వీడియో కాన్షరెన్స్‌లు అక్కర్లేదు


లిస్టెడ్ కంపెనీలకు ఎజిఎం వీడియోకాన్ఫెరెన్సుల బాధ తొలగిపోయింది. జూన్‌లో ఎజిఎంలు నిర్వహించే లిస్టెడ్ కంపెనీలు తమ షేర్‌హోల్డర్ల కోసం వీడియో కాన్ఫెరెన్సులు నిర్వహించాలంటూ కంపెనీ వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఇంతలోనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరిస్తు కొత్త ఆదేశాలను ప్రకటించింది. కంపెనీల బిల్లు-2011లో దీనిని పొందుపరచలేదని, దీనితో ఈ అంశాన్ని మరోసారి సమీక్షించి నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

0 comments:

Post a Comment