Pages

Monday

అంగ్ సాన్ సూకీకి డాక్టరేట్




రెండు ద శాబ్దాలుగా మయన్మార్‌లో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చే సిన యోధురాలు అంగ్ సాన్ సూకీకి డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు ఢి ల్లీలోని జామియా మిలియా ఇస్లామి యా యూనివర్సిటీ ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉప కులపతి నజీబ్ జంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలో ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేసి సూకీకి డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment